సామాన్యుడి ఇంట సన్నబియ్యంతో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – సారపాకలో ఓ సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి విచ్చేసిన ముఖ్యమంత్రి
బాబు జగ్జీవన్రామ్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. – ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ శంకర్ పల్లి ఏప్రిల్ 05(ప్రజాక్షేత్రం):స్వాతంత్ర సమరయోధుడు, దళిత జనబాంధవుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్రామ్
బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన మంద కృష్ణ మాదిగ హైదరాబాద్ ఏప్రిల్ 05(ప్రజాక్షేత్రం): హైదరాబాద్ లోని బషీర్ బాగ్ చౌరస్తాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు విగ్రహానికి ఎమ్మార్పీఎస్
తెలంగాణలో భారీగా లొంగిపోతున్న మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 05(ప్రజాక్షేత్రం):భద్రాద్రి మునుగు జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అత్యంత ఎత్తైన బస్ కండక్టర్ ఇతనే.. అతని ఇబ్బందులు చూస్తే బాబోయ్.. హైదరాబాద్ ఏప్రిల్ 05(ప్రజాక్షేత్రం): ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలు ప్రతి ఒక్కరూ ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడూ ప్రభుత్వ కొలువు
ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శంకర్ పల్లి ఏప్రిల్ 04(ప్రజాక్షేత్రం): ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని, సేంద్రియ వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందని
ఏసీబీ వలలో అవి”నీటి” అధికారి.. పటాన్ చెరు ఏప్రిల్ 04(ప్రజాక్షేత్రం):పటాన్ చెరు నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ పరిధిలో గుమ్మడిదల ఏఈగా పనిచేస్తున్న రవి కిషోర్ ఏసీబీకి చిక్కాడు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో
రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. హైదరాబాద్, ఏప్రిల్ 04(ప్రజాక్షేత్రం):రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుదారుల కోసం e-KYC ప్రక్రియ గడువును మళ్లీ పొడిగించింది. ఈ ఏడాది