ప్రారంభం గణం.. వైద్య సేవలు శూన్యం.. అలంపూర్ మార్చి 23(ప్రజాక్షేత్రం):గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.21 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి నేటికీ వినియోగంలోకి రాలేదు.
బిల్లు కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవద్దు : ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలంగాణ బ్యూరో మార్చి 23(ప్రజాక్షేత్రం):అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ బిల్లు చట్టం చేసి, వెంటనే ప్రభుత్వం రెండు జీవోలు
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ను కలిసిన మాల మహానాడు నాయకులు వలిగొండ, మార్చి 23(ప్రజాక్షేత్రం):ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ను ఆదివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మాల మహానాడు నాయకులు
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం.. తెలంగాణ స్పీకర్ కు సుప్రీం నోటీసులు – కాంగ్రెస్ లో చేరిన పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు – వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్
కరీంనగర్ కేటీఆర్ పర్యటనలో అపశృతి. కరీంనగర్, మార్చి23(ప్రజాక్షేత్రం):కరీంనగర్ లో ఆదివారం బీఆర్ఎస్ నేత కేటీఆర్ సభలో అపశృతి చోటు చేసుకుంది.సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు.ఆ ర్యాలీలో కరీంనగర్ లోని కోతి
రాజ్యాంగ నిర్మాతకు అవమానం గోదావరి జిల్లా మార్చి 23(ప్రజాక్షేత్రం):తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ శివారు గాంధీ నగర్ కాలనీలోని రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుత్తి
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందా హైదరాబాద్ మార్చి 22(ప్రజాక్షేత్రం): ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కు ముందు, శనివారం
వారి డామినేషన్ వద్దు.. ఆ మార్గాలను అనుసరించాల్సిందే అన్న రేవంత్ చెన్నై, మార్చి 22 (ప్రజాక్షేత్రం): డీలిమిటేషన్లో అన్యాయం జరగకుండా దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడిగా పోరాటం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి