కాలిన చెట్లకి బాధ్యులు ఎవరు? – బషీరాబాద్ నుంచి తాండూర్ రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలు అగ్నికి ఆహుతి – అధికారుల పర్యవేక్షణ లోపం – ప్రభుత్వం మొక్కలపై చేసినా ఖర్చు వృధా –
అకాల వర్షం రైతులకు అపార నష్టం. ముత్తారం, మార్చి 22(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది.శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వడగండ్ల వానకు
పెద్దపల్లి జిల్లాలో దంచికోట్టిన వడగళ్ల వాన – ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. – ఆందోళనలో రైతులు. పెద్దపల్లి జిల్లా,మార్చి22(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లా కేంద్రంపాటు పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం రాళ్ల వాన
నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్! నల్గొండ మార్చి 22(ప్రజాక్షేత్రం):నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్ లోని ఎస్ఎల్బీసీ బాలుర గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ కలకలం బయటపడ్డ విద్యాశాఖ, పోలీసుల
నదిని తలపిస్తున్న ఫత్తేపూర్ బ్రిడ్జి – కొద్దిపాటి వర్షానికే నీరు మొత్తం రోడ్డుపైన జామ్. – తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు. – నరకం చూస్తున్నామంటున్న ద్విచక్ర వాహనదారులు. – అధికారులు స్పందించి
నాడు చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర ప్రారంభించాను: మంద కృష్ణ మాదిగ – చంద్రబాబు వల్లే ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం వచ్చిందని వెల్లడి – వర్గీకరణపై వైసీపీ ఇంకా అభిప్రాయమే
రేషన్ కార్డు దారులకు శుభవార్త..!! హైదరాబాద్ మార్చి 21(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం పండగలాంటి వార్త చెప్పింది. ఉగాది నుంచి రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు
రోడ్లు లేక మా జిల్లాలో పిల్లనిచ్చే పరిస్థితి లేదు: స్పీకర్ గడ్డం ప్రసాద్ -తెలంగాణ శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆసక్తికర సంభాషణ -రోడ్ల నిర్మాణం అశంపై మంత్రి కోమటిరెడ్డి, హరీశ్రావు మధ్య
పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్ మంచిర్యాల, మార్చి 21(ప్రజాక్షేత్రం):తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు. -ముత్తారం ఎస్సై గోపతి నరేష్. -ఖమ్మంపల్లి లో ఇసుక ట్రాక్టర్ పట్టివేత. ముత్తారం,మార్చి 21(ప్రజాక్షేత్రం):అక్రమంగా ఇసుక తరలిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ముత్తారం ఎస్సై గోపతి