రాశి ఫలాలు (13-03-2025, గురువారం) మేష రాశి మేష రాశి వారికి ఈ రోజు సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. పక్షులకి నీళ్లని
‘శ్రీచైతన్య’పై కొనసాగుతున్న ఐటీ సోదాలు ఖమ్మం అర్బన్ మార్చి 13(ప్రజాక్షేత్రం): ఖమ్మం నగరంలోని శ్రీచైతన్య విద్యాసంస్థలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. అధికారులు విద్యార్థుల ఫీజులకు
గద్దర్ అవార్డులపై దిల్ రాజు కీలక ప్రకటన.. హైదరాబాద్ మార్చి 12(ప్రజాక్షేత్రం): 2014 నుండి 2023 వరకు ఏడాదికో ఉత్తమ చిత్రం చొప్పున గద్దర్ అవార్డులను ప్రకటిస్తామని ప్రముఖ సినీ నిర్మాత,
సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ హైదరాబాద్ మార్చి 12(ప్రజాక్షేత్రం):33 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్ల నియామకం కోసం ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్మెన్, స్టోర్
చింతలపూడి నగర పంచాయతీలో ఉన్న చెరువుల విస్తీర్ణం సర్వే చేయించి సరిహద్దులను గుర్తించాలి. – చింతలపూడి పట్టణ కమిటీ సిపిఐ డిమాండ్ ఏలూరు జిల్లా మార్చి 12 (ప్రజాక్షేత్రం):చింతలపూడి నగర పంచాయతీలో ఉన్న
అజిజ్ నగర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి. – ఎమ్మార్వో ఆఫీస్ ముందు సీపీఎం ధర్నా. మొయినాబాద్ మార్చి 12(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ ఎమ్మార్వో కార్యాలయం ముందు అజిత్ నగర్ డబుల్ బెడ్
టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి. – రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే సీనియర్ జర్నలిస్టులు రఘుపతి, గణేష్. – ఏకపక్షంగా కమిటీని వేయడం అన్యాయం. – రాష్ట్ర కమిటీని పక్కదారి పట్టించిన శ్రీకాంత్
జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం – టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి ఆరోగ్య శాఖ మంత్రి హామీ హైదరాబాద్, మార్చి 12(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పథకాన్ని పగడ్బందీగా అమలు
కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్తో పూర్తిగా అబద్దాలు చెప్పించింది : బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణ బ్యూరో మార్చి 12(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ప్రభుత్వం సభలో గవర్నర్ తో అబద్ధాలు చెప్పించి, చేయని రైతు రుణ మాఫీ చేసినట్లు
అసెంబ్లీ లాబీలో కేసీఆర్ను కలిసిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి – గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్లో చేరిన మహిపాల్ రెడ్డి – కేసీఆర్ను కలవడంతో ప్రాధాన్యత – తన తమ్ముడి