ప్రపంచం చూపు సోషలిజం వైపు – సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం చండూరు ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం అంతిమంగా సోషలిజమేనని సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ
జేర్రిపోతుల బిక్షమయ్య గౌడ్ మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు – సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి చండూరు ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జెర్రీ
సీఎం గారూ కాస్త టైం ఇవ్వండి… మాజీ ఎమ్మెల్యే వినతి హైదరాబాద్ ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):సీఎం గారూ కాస్త మీ సమయం ఇవ్వండి.. ప్రజా సమస్యలపై మాట్లాడాలి అంటూ ఓ మాజీ సీనియర్ ఎమ్మెల్యే
హైదరాబాద్లోని తాజ్ బంజారా హోటల్ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ – రూ.1.43 కోట్ల పన్నులు బకాయి పడిన తాజ్ బంజారా హోటల్ – పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదన్న అధికారులు – శుక్రవారం
ఫిర్యాదు చేసిన పట్టించుకోని పంచాయతీ సెక్రెటర నిజామాబాద్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):గ్రామ సర్పంచ్ లు లేనందున గ్రామాలలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆలూర్ మండలం కల్లేడి గ్రామంలో మురికి కాలువలు తీయకుండా చాలా
తెలంగాణ మహిళా కాంగ్రెస్ దేశంలోనే టాప్ : రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు – సంబరాల్లో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ రంగారెడ్డి
గురక కోసం చికిత్సకు వెళితే ప్రాణం తీశారు. కొండాపూర్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గురక వస్తుందని ఆసుపత్రిలో చూపించుకుంటే నయమవుతుందని కుటుంబ సభ్యులు, బంధువులు తెలపడంతో గురకకు చికిత్స తీసుకునేందుకు ఆసుపత్రికి
కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మం ఫిబ్రవరి 20 (ప్రజాక్షేత్రం):తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కొత్తగూడెం
మీరు ఫైన్ వేస్తే.. మేమ్ కట్ చేస్తాం..! మెదక్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):ద్విచక్ర వాహనం పై ముగ్గురు వెళ్తే పోలీసులు వేసిన ఫైన్ రెండు రోజులు మెదక్ లో సిగ్నల్స్ పని చేయకుండా
బిల్లు మంజూరు చేసేందుకు లంచం అడిగిన అధికారి…అడ్డంగా దొరికిన వైనం కార్వాన్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం ఆనంద్ కుమార్ పట్టుబడ్డారు. వివరాల్లోకి