శాశ్వత పరిష్కారంగా ఎస్సీ వర్గీకరణ జరగాలి – భవిష్యత్ లో ఏ కులంలో రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి రావద్దు – ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చినాకే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి – కమిషన్
నగరంలో పలుచోట్ల భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం – నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో పలుచోట్ల వాన దంచికొడుతోంది. హైదరాబాద్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం): హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో
పాస్పోర్ట్ ఆఫీస్కు కేసీఆర్.. వచ్చే నెలలో అమెరికాకు హైదరాబాద్ ఫిబ్రవరి 19(ప్రజాక్షేత్రం): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ
రాష్ట్ర ప్రభుత్వానికి మందకృష్ణ కీలక విజ్ఞప్తి హైదరాబాద్ ఫిబ్రవరి 19(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణపై శాస్త్రీయంగా ముందుకు వెళ్లని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఓ
వెనుకబడిన కులాలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి.. – కులాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా.. – జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ… ముషీరాబాద్ ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):వెనుకబడిన కులాలకు మొదటి ప్రాధాన్యత
రూల్స్ బ్రేక్ చేసి.. వల్లభనేనిని అరెస్ట్ చేశారు: వైఎస్ జగన్ అమరావతి ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):వైఎస్ఆర్సీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సంకీర్ణ ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్
సీఎంకి రియల్ ఎస్టేట్ తప్ప..స్టేట్ గురించి పిక్కర్లేదు ఆమనగల్, ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):ఆమనగల్ మున్సిపాలిటీలో నిర్వహించిన రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఆమనగల్ కు బయల్డేరిన కేటీఆర్ కు మార్గమధ్యలో తుక్కుగూడ
త్వరలో అందుబాటులోకి క్యాన్సర్ టీకా: కేంద్రమంత్రి జాదవ్ హైదరాబాద్ ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):మహిళలను ప్రభావితం చేస్తున్న క్యాన్సర్ను ఎదుర్కొనేందుకు మరో ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ
ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుల్స్..! హైదరాబాద్ ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):సమాజంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే అవినీతి చరిత్ర మూటగట్టుకుంటున్నారు. ఏసీబీ అధికారులకు మరోసారి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం తాజాగా
తీరనున్న త్రాగు నీటి కష్టాలు. – నూతన బోరింగ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహేందర్ రెడ్డి. – హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు, గ్రామ ప్రజలకు. బషీరాబాద్ ఫిబ్రవరి